Home » Corona
కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. ఇక పిల్లల పరిస్థితి మరింత దయనీయం. కరోనా కారణంగా లక్షమందికిపైగా పిల్లలు అనాథలుగా మారారు.
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహుర్తాన వచ్చిందో కానీ.. ఇంకా వెంటాడుతూనే ఉంది. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. కరోనా నుంచి కోలుకున్నాం, హమ్మయ్య గండం గడిచింది, ప్రాణాలతో బయటపడ్డాం అని ఊపిరిపీల్చుకునే లో�
బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆయన రెండు డోసులు వ్యాక్సిన్ వేయించు కున్నారు. అయినా ఆయనకు కరోనా పాజిటివ్ రావటం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ప్రజలను కాపాడేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేయడం, ఆ మందు దేశవ్యాప్తంగా సంచలనం కావడం తెలిసిందే.
వ్యాక్సిన్ కోసం క్యూ
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 696 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 6 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 148 యాక్టివ్ కేసులుండగా..3 వేల 735 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 68 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో కరోనా ను�
కేరళలో వేగంగా పెరుగుతున్న జికా వైరస్ కేసులు
కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో తమిళనాడులో జూలై 19 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లుగా లేదు. ఇప్పటికి దేశంలో 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. �
శ్రీవారి భక్తులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు. భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్న తిరుమల శ్రీవారి సర్వ దర్శనాలు త్వరలోనే మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.