Home » Corona
డెల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరమా? మాస్కు లేకుంటే ముప్పు తప్పదా? మాస్కు లేకుండా డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వారి పక్క నుంచి వెళ్లినా వైరస్ సోకే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశంపై వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్ షాప్ కే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వేవర్క్ షాప్ లో బోగీల చక్రాలకు
కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.
తమిళనాడులోని ఓ కొత్త జంట గొప్ప మనసు చాటుకుంది. కరోనా సమయంలో తమ పెళ్లిని సింపుల్గా చేసుకుని మిగిలిన డబ్బును కొవిడ్ సహాయ నిధికి ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సంస్థలను గట్టెక్కించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ఆత్మ నిర్భర్ భారత్’ సహాయ ప్యాకేజీ వల
అసలే ఉన్న ఫంగస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దేశంలో మరో కొత్త ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్.
కరోనా రోగుల పాలిట ఆపద్బాంధవుడిలా నిలిచాడు నటుడు సోనూ సూద్. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అనేకమంది రోగులకు అండగా నిలిచాడు. ఆక్సిజన్, బెడ్స్, మందులు.. ఇలా ఏది అవసరమైతే అది అందించాడు. అంతేకాదు కరోనా బాధితులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా కృషి
CM జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కోవిడ్ జీరోస్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దని..ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్ను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఏపీ�