Home » Corona
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. వరుసగా 2వ రోజూ రోజువారీ కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.
ప్రభుత్వంతో రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఏపీలో రేపటినుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నారు.
బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? అయితే ఆధార్ తప్పనిసరిగా కావాల్సిందే. ఏ పనికైనా దేశంలో ఆధార్ మస్ట్. ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ తో పాటు మరో సర్టిఫికేట్ కూడా తప్పన�
కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలతోనే కాదు ఆర్ధిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం వలన ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం నెమ్మదిగా అన్ లాక్ వైపుగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో చిన్నపిల్లలు కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. రెండు రోజుల వ్యవధిలో 9మంది చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. అంతా పదేళ్లలోపు పిల్లలే కావడం భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నారులు ఆస�
సెకండ్ వేవ్లో కరోనా కారణంగా ఏన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి.. ఏన్నో మరణాలు.. ఎందరికో శోకాలు.. ఎట్టకేలకు కాస్త ఉపశమనం ఇస్తూ.. కరోనా తగ్గుముఖం పట్టింది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్షన్నర కేసుల వరకు వచ్చేశాయి.
దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం తధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. ఇది