Home » Corona
కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ పొట్టనబెట్టుకుంటోంది. వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా కరోనా బలి తీసుకుంటోంది. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనావైరస్
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పరిహారం నిబంధనల్లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఏదైనా ప్రభుత్వ బీమా లేని వారికి మాత్రమే పరిహారం ఇవ్వాలన్న నిబంధనన�
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్, కర్ఫ్యూ రూల్స్ బ్రేక్ చ�
పిల్లలలో కరోనా కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కరోనా మూడవ వేవ్ వస్తే, పిల్లలకే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, మునుపటి కంటే ఎక్కువగా సంఖ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు.
ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఓవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ తోడైంది. బ్లాక్ ఫంగస్ రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. కరోనా సోకకపోయినా బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్న వైనం కలవరానికి గురి చేస్తోంది. ర�
కరోనా విపత్కర పరిస్థితుల్లో నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందు దేశవ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు గురించి సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు కోసం ఎవరు కూడా కృష్ణపట్నం
డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించారు. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని చెప్పారు. పాజిటివ్గా గుర్తించ�
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ ఫంగస్ భయం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆయన కరోనాను జయించాడు, కానీ బ్లాక్ ఫంగస్ సోకుతుందేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
దేశ ప్రజలను ఓ వైపు కరోనా మహమ్మారి హడలెత్తిస్తుండగా... మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పడుతున్నా.. బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది.
హైదరాబాద్ కి చెందిన నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మన హైదరాబాదీ వైద్య నిపుణులు. గత కొంత కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్