Home » Corona
రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో చదువుతున్న 1 నుంచి 10వ తరగతి
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ని ముమ్మరం చేశాయి. అందరికీ టీకాలు వేస్తున్నాయి. అయినా ఇంకా కొంతమంది అనుమానాలు, సందేహాలు, అపోహలు, భయాలతో టీకాలు తీసుకునేందుకు ముందుకు ర
కరోనా సంక్షోభం వేళ డబ్బుల కోసం కొందరు నీచానికి ఒడిగడుతున్నారు. డబ్బు మోజులో మరీ దిగజారిపోతున్నారు. ఏకంగా సాటి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవడు ఎలా పోతే మనకెందుకు.. మనకు డబ్బులు వస్తున్నాయి అది చాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొం
మనుషుల్లో మానవత్వం కనుమరుగు అవుతోంది. బంధువులే రాబందుల్లా వ్యవహరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అత్తమామలు దారుణంగా వ్యవహరించారు. కోడలికి కరోనా అంటించడమే కాదు.. ఇంటి నుంచి బయటకు గెంటే
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతుంది. హర్యానాలో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా గ్రామీణ ప్రాంతాల్లోకి చేరింది. మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి.
వ్యాక్సిన్ తీసుకునేందుకు యువత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వారి నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ ప్లాన్ వేసింది. వ్యాక్సినేషన్ను ప్రోత్సహించేందుకు భారీ బహుమతి ప్రకటించింది. టీకా వేయించుకోవడ
రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. విశాఖపట్నం, హైదరాబాద్తో పాటు పలు మార్గాల్లో నడిచే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ఫిబ్రవరి నుంచి ముహుర్తాలు లేకపోవడంతో చాలామంది మే, జూన్ నెలల్లో పెళ్లి చేసుకోవాలని ముహుర్తాలు ఖరారు చేసుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వేడుకలు చేయాలనుకునేవారు తప్పని సరి తహసీల్దార్ పర�
మన దేశంలో మరోసారి కరోనావైరస్ విజృంభించే చాన్సుందా? నవంబర్ లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందా? మళ్లీ భారీగా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందా? అంటే, అవుననే అంటున్నారు ప్రజారోగ్య నిపుణులు.
Lockdown Violation Cases : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఆ సమయంలో మాత్రమే ప్రజలకు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఇంటికే పరిమితం అవ్వాలి. ఉదయం 10 నుంచి తర్వాత