Home » Corona
కరోనా మనుషుల్లో దూరం పెంచుతుంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు మానవత్వం ఉన్నవారిని కంటతడిపెట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని గడగ్ జిల్లా బస్లాపూర్కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.
కరోనాతో చనిపోయిన వారి మృతదేహాల్లో వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది? మృతదేహాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా? ప్రస్తుతం చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది.
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఏపీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పంపడం ద్వారా విశేషంగా సహకరించారంటూ ముకేష్ అంబానీతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్
తెలంగాణలో నేటి(మే 25,2021) నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అర్హత కలిగిన వారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకోవాలి. అలాగే సూపర్ స్ప్రెడర్స్ కి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్
అరుదైన వ్యాధిగా పరిగణించే బ్లాక్ ఫంగస్ దేశంలో చెలరేగిపోవడానికి కారణం ఇండస్ట్రియల్ ఆక్సిజనేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకుండా పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన
మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ (24)కు రోలుగుంట మండలం �
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన మేర ప్రయోజనం లేదు. కరోనాను కట్టడి చేయాలంటే వీలైనంత త్వరగా బాధితులను గుర్తించి వ
దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. వర్మ సోదరుడు సోమశేఖర్ ఆదివారం(మే 23,2021) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
కరోనా నుంచి కోలుకున్నా బాధితులకు ఆనందం దక్కడం లేదు. ఇతర ఆరోగ్య సమస్యలు వారి పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కొవిడ్ బాధితుల్లో మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ఇది చాలదన్నట్టు ఇటీవల కరోనా రోగుల్లో మరో కొత్త మ�
దేశంలో కరోనా వ్యాప్తిపైన ఐసీఎంఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 24.1శాతం కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించింది. ఒక్క కరోనా కేసు