Home » Corona
ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో ముప్పు వచ్చి పడింది. అదే వైట్ ఫంగస్. ఇది బ్లాక్ ఫంగస్ కంటే డేంజర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా బిహార్�
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలపై టెన్ టెవీ కథనాలు ప్రసారం చేయడంతో విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నా నారాయణ కాలేజీ యాజమాన్యానికి �
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో అధికంగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ను అంటు వ్యాధిగా గుర్తించాలని రాష్ట్రాలకు లేఖ రాస్తూ పలు సూచనలు చేసింది కేంద్రం. ఇటువంటి
కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. చాలామంది ఉపాధి కోల్పోయారు. ఆర్థిక ఇబ్బందులతో ఉసురు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో పని చేసే టీచర్లపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. స్కూళ్లు మూతపడటంతో చాలామంది టీచర్లు, స�
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బ్యాంకులు ముందు రైతులు బారులు తీరారు. రైతు భరోసా పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి రెండు రోజుల క్రితం డబ్బులు జమచేశాయి. ఆ డబ్బులు డ్రా చేసుకోవడానికి వెంకటగిరిలోని ఎస్బీఐ, విజయా బ్యాంకు, సిండి
కరోనా కష్టకాలంలో పేదల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్ కి, ఎవరు ఎలాంటి సాయం కోరినా చిరునవ్వుతో స్పందించే సోనూసూద్ కి ఇప్పుడు పట్టరాని కోపం వచ్చింది. డాక్టర్లను ఉద్దేశిస్తూ రియల్ హీరో సోనూసూద్ మూడు ప్రశ్నలు సంధించాడు. కొన్ని ఇంజెక్షన్లు అందుబ�
పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. 4 బోధనాసుపత్రుల్లో(నెల్లూరు, కడప, ఒంగోలు, శ్రీకాకుళం రిమ్స్) సీటీ స్కాన్, ఎంఆర్
కేరళలో వరసగా రెండో సారి అధికారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన సీఎం పినరయి విజయన్.. తన కొత్త కేబినెట్ కూర్పుతో మరో చరిత్ర లిఖిస్తున్నారు. గత కేబినెట్లో ఉన్న వాళ్లందర్నీ పక్కన పెట్టి.. పూర్తిగా కొత్త వాళ్లను తీసుకుంటున్నారు.
Elderly people recovering from corona : ఈ మధ్య కాలంలో ఎంతోమంది వృద్ధులు కరోనాను జయిస్తున్నారు. వృద్దాప్యంలోకూడా కరోనాను మట్టికరిపిస్తున్నారు. యువకుల మించిన పోరాటం చేసి కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తున్నారు. అటువంటివారిలో మన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా�
ఏపీ అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేసింది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. ఒన్ డే మ్యాచ్లా.. ఒకరోజు మాత్రమే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. సమావేశాలకు వచ్చేది లేదంటూ తేల్చిచెప్పింది టీడీపీ. మరి టీడీపీ ఎందుకు బాయ్కా