Home » Corona
తెలంగాణలో మే 30 తర్వాత లాక్ డౌన్ కొనసాగుతుందా? కొనసాగితే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు తీసుకురానుందా? లేక సడలింపులు ఇవ్వనుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. నిన్నటి(మే 22,2021) నుంచి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు మే
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. మరి ఈ మమహ్మరిని ఖ�
corona women Cooking with Oxygen Support : ‘మగువా..మగువా లోకానికి తెలుసా..నీ విలువా..’అని వకీల్ సాబ్ లో పాట. మహిళల శక్తి గురించి చెబుతుంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ పని పనీ పని..అన్నట్లుగా ఉంటుంది మగువ. నీరసంగా ఉన్నా..అనారోగ్యం పాలైనా..ఆమె లేవందే ఇంట్లో పొయ్యి
కరోనా నుంచి కోలుకున్నామన్న సంతోషం లేదు. అసలు కోవిడే సోకలేదన్న ఆనందం అంతకన్నా ఉండటం లేదు. కొత్తగా పడగవిప్పిన ఫంగస్ లు జనాలను జంకేలా చేస్తున్నాయి. కరోనా సోకి తగ్గిన వారిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుంటే, కరోనా సోకని వారినీ భయపెడుతోంది వైట్ ఫంగస�
వారంతా ఫ్రంట్లైన్ వర్కర్లు.. హైదరాబాద్ శానిటేషన్ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న వారు.. వారాంతపు సెలవు మినహాయిస్తే అన్ని రోజులు పని చేయాల్సిందే.. కరోనా కష్టకాలంలోనూ ఏమాత్రం జంకకుండా పనులు చేస్తున్నారు.. అలాంటి వారిని ఇప్పుడు సమస్యలు వెం
ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాందేవ్ బాబాపై సీరియస్ అయ్యింది. అల్లోపతి వైద్యం కరోనా చికిత్సకు పనికి రాదని రాందేవ్ చెబుతున్నారని మండిపడింది. దేశం సంక
ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ MEIL(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) తన వంతు ప్రయత్నం చేస్తోంది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. మొదటి
కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలో భార్య భర్తతోపాటు కుమారుడు కూడా మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా తాళ్లపేట గ్రామానికి చెందిన అక్కనపెల్లి కుమారస్వామి(70) ఆయన భార్య భూలక్ష్మీ (65), కుమారుడు రఘు (28) కి 15 రో�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు పైనే నమోదైంది. గడిచిన 24 గంటల్లో 92, 231 నమూనాలను పరీక్షించగా 20,937 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.