Home » Corona
AP Covid Cases : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 18,561 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 14,54,052 కు చేరింది. గత 24 గంటల్లో 109 మంది కోవిడ్ సోకి మరణించటం బాధ కలిగిస్తోంది. వీటితో మొత్తం మరణాల �
ఎక్కువ పని గంటలతో ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందా? గుండె జబ్బులు వస్తాయా? మరణం తప్పదా? అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్ వో అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సాధారణ పని గంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బు
కరోనా సంక్షోభం వేళ ఏపీ సీఎం జగన్ మానవతా కోణంలో ఆలోచించారు. సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు అండగా నిలవాలని సీఎం జగన్ నిర్ణయించారు. అలాంటి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం�
కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బ్లాక్ ఫంగస్’ వ్యాధి చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకినవారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందించాలని సీఎం జగన�
Brother search for sister dead body in Delhi : ఈ కరోనా కాలంలో జరిగే దారుణాలు వినటానికే భయానకంగా ఉన్నాయి. కరోనా సోకినవారు బతకటానికి హాస్పిటల్ కు వెళితే అక్కడ బెడ్లు ఉండవు. ఏ ఆసుపత్రికి వెళ్లినా అదే పరిస్థితి ఉంది ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలో. అలాగే ఎలాగోలా కాళ్లా వేళ్లా పడి
విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 24 వేల 171 మందికి కరోనా సోకింది. 101 మంది చనిపోయారు.
కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి�
ఆధార్ లేకుంటే టీకాలు వెయ్యడం లేదు, ఆసుపత్రుల్లో చికిత్స కూడా చెయ్యడం లేదు. దీంతో ప్రజలు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత విశిష్ఠ ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
Hidimba mata temple Doongri Mela Festival : అన్ని దేవాలయాల్లో భక్తుల సందడి కనిపించటంలేదు. కారణం కరోనా. వేడుకలు భక్తులు లేకుండానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ కరోనా దెబ్బ పంచపాండుల్లో రెండవవాడు అతి బలాఢ్యుడు అయిన భీమసేనుడు భార్య..హిండింబి దేవాలయంలో ప్రతీ ఏటా బ్రహ్మాండ�