Home » Corona
బ్లాక్ ఫంగస్.. బతికే దారే లేదే. కోవిడ్ నుంచి కోలుకున్న ఇక దిగులు లేదు అని అనుకోవడానికి లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరోక ప్రమాదం ముంచుకొస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు, నమోదవుతున్న మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఈ బ్లాక్ ఫంగస్? �
old woman opens her eyes at her last rituals : మహారాష్ట్రలోని ముధాలే.. బారామతి గ్రామంలో కరోనా సోకి చనిపోయిందనుకున్న 76 ఏళ్ల వృద్ధురాలు అంతిమ యాత్రలో ఒక్కసారిగా కళ్లు తెరిచింది.అంతే అందరూ షాక్ అయ్యారు. అటునుంచి అటే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.బారామతి గ్రామ�
అసలే పేదరికం, ఒకటే ఇల్లు. నలుగురు కుటుంబ సభ్యులు. ఆపై కరోనా. ఐసోలేషన్ లో ఉండాలంటే ఆ ఇంట్లో మరో గది లేదు. కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో అతడు ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్�
కరోనా మహమ్మారితో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా బారినపడి శనివారం మృతి చెందారు. కొద్దీ రోజుల క్రితం కరోనా సోకడంతో ఆషీమ్ బెనర్జీని కోల్ కతాలోని మెడికా ఆసుప�
ఈ మధ్యనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఔరా అనిపించగా, ఏపీలో నూరేళ్ల బామ్మ ఇంట్లోనే ఉండి కరోనాను జయించి శభాష్ అనిపించుకుంది. తాజాగా 25 రోజుల పసికందు కొవిడ్ను జయించింది.
విలయతాండవం చేస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు చోట్ల లాక్ డౌన్ విధించారు. మరికొన్ని చోట్ల కర్ఫ్యూ పెట్టారు. తెలంగాణలోనూ కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ల
కోవిడ్ అనుమానం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కొన్నిరోజుల్లో పుట్టబోయే బిడ్డతో కొత్త ప్రపంచాన్ని ఊహించుకుని ఎంతగానో మురిసిపోయేది ఆ తల్లి. కానీ, ఆశలు ఆవిరయ్యాయి. కోవిడ్ అనుమానం ఆమెను బలితీసుకుంది. కరో
ప్రస్తుతం అందరికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత ఊహించని రీతిలో ఉంది. లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు కరోనా తీవ్రతకు అద్దం పడుతున�
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఎంతోమంది జర్నలిస్టులు కరోనాకు బలైపోతున్నారు. తాజాగా మరో జర్నలిస్ట్ ను కోవిడ్ మహమ్మారి బలి తీసుకుంది. వివిధ టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టుగానూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కుల
మూడో దశలో పిల్లలపై కరోనా ఎఫెక్ట్ 80శాతం పైనే ఉండొచ్చని అంచనా. మరి పిల్లల్లో వైరస్ వస్తే దాన్ని గుర్తించడం ఎలా.. వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి.. ట్రీట్ మెంట్ కి ఎప్పుడు తీసుకెళ్లాలి?