Home » Corona
కరోనా మహమ్మారి వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు కుదేలయ్యాయి. అయితే కొన్ని వ్యాపారాలు మాత్రం తిరిగి పుంజుకున్నాయి.
మన దేశంలో లభించే ఆయుర్వేద ఔషధం అశ్వగంధ. దీని నుంచి తయారుచేసిన ఔషధంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రయోజనం పొందినట్టు అధ్యయనాల్లో రుజువైంది. ఈ క్రమంలో ఇప్పుడు..
తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వైరస్ తీవ్రత అధికంగా ఉందని చెప్పారు. డెల్టా ఉధృతి కారణంగా అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.
కరోనా భయమే లేదు. సంతలోకంటే ఎక్కువమంది జనాలు ఉన్నారు. మాస్కులు లేవు. భౌతిక దూరం మర్చిపోయారు. ఆ షాపింగ్ మాల్ లో జనాలను చూసి కమిషనర్ అవాక్కయ్యారు.
కరోనా నివారణపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. వైరస్ వెలుగుచూసి ఏడాదిన్నర దాటినా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరి
అవును.. మీ కంటిని చూసి మీరు లాంగ్ కోవిడ్ తో బాధపడుతున్నారో లేదో డాక్టర్లు ఇట్టే చెప్పేస్తారు. టర్కీలోని ఎర్బాకన్ యూనివర్సిటీ పరిశోధకులు కార్నియాలో నెర్వ్ డ్యామేజ్ చూసి కనుగొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరలపై హైకోర్టులో విచారణ జరిపింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.
కరోనా దెబ్బకు ఎంతోమంది జీవితాలు తల్లక్రిందులు అయిపోయినట్లే తెలంగాణాలో భద్రాద్రి జిల్లాకు చెందిన రమ్య జీవితాన్ని కూడా కష్టాల్లో పడేసింది.చదువుల్లోను, ఆటల్లోను ఎంతో ప్రతిభ కనబరిని పేదింటి బిడ్డ రమ్య అటు వ్యవసాయం..ఇటు చదువు కొనసాగిస్తున్న �
టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని ఆయన అన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు రిపోర్ట్స్ ఉన్నాయన్నారు. శ్ర�