Home » Corona
భారతదేశంలో కరోనా మూడో వేవ్ వచ్చినా, దాని తీవ్రత తక్కువగానే ఉండే అవకాశమే ఎక్కువని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) తెలిపింది. భారత్లో కరోనా మూడో వేవ్
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,323 మంది నమూనాలు పరీక్షించగా 1,245 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 52,251 మంది నమూనాలు పరీక్షించగా 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి.
దసరా ఉత్సవాలపై కరోనా ప్రభావం
ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను
ఏపీలో కరోనా కేసులు పెరిగాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 49,737 శాంపిల్స్ పరీక్షించగా.. 1,179 మందికి కరోనా పాజిటివ్గ
ఏ జ్వరం వచ్చినా కరోనా అని భయపడిపోతున్నారు ప్రజలు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో అటు డాక్టర్లు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అదుపులోకి వచ్చింది. కేసులు 300లకు దిగువనే నమోదవుతున్నాయి.
చాలామంది తమ శరీర బరువు పెరిగిందని, శరీరాకృతి అందవిహీనంగా మారిందని తెలుసుకోలేకపోతున్నారు. ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు బరువు పెరిగినట్లే.
అమెరికాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేసులు తగ్గుముఖం పట్టి.. మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.