Home » coronavirus cases
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 20,245 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 2,592 మందికి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. మరో 837 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ �
కరోనా వైరస్ నాశనాన్ని కొనసాగిస్తోంది. ప్రతిరోజూ దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు బారీగా పెరిగిపోతున్నాయి. అమెరికా, బ్రెజిల్ తరువాత ప్రతిరోజూ ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులు భారతదేశం నుంచే వస్తున్నారు. మొదటిసారి, 24 గంటల్లో 28 వేలకు పైగా కొత్త కరోన�
విమాన ప్రయాణాల్లో సరికొత్త మార్పులు రాబోతున్నాయా? మునపటిలా విమానాల్లో ప్రయాణించలేమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా నేర్పిన పాఠాలతో అన్నింట్లో కొత్త మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వి�
దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దాదాపు రూ.7 లక్షల కోట్ల నగదును ముద్రించే అవకాశం ఉందని సమాచారం. కొవిడ్-19 సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్�
ఏపీని కరోనా వైరస్ వణికిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 62 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం(మే 2,2020) బులిటెన్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ద
కొన్ని రోజులుగా కరోనా వైరస్ భయంతో వణికిపోయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రిలీఫ్ లభించింది. కరోనా కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన వారికి గండం తప్పింది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా 5వ రోజూ గ్రేట
కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు నమోదవుతూనే ఉండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది.
కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించ�
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించినప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు వస్తున
విపత్తులు.. ప్రకృతి బీభత్సాలు కేరళకు కొత్తేమి కాదు.. ఇలాంటి విపత్తులు, సంక్షోభాలను ఎన్నో ధీటుగా ఎదుర్కొన్న అనుభవం ఉంది. అదే ఇప్పుడు కేరళను కరోనా వైరస్ నుంచి బయటపడేసింది. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో కేరళకు తెలిసినంతగా ఎవరికి తెలియదనే చ