coronavirus cases

    ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణం కావొచ్చు.. వైద్యుల హెచ్చరిక

    August 8, 2020 / 04:17 PM IST

    ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? కరోనా కొత్త లక్షణం కావొచ్చునని హెచ్చరిస్తున్నా వైద్యులు.. నాలుగు రోజుల పాటు అసాధారణ లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని అంటున్నారు. నిరంతరాయంగా అదేపనిగా మీలో ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం అప్రమత్తం కావాల్�

    ఇండియాలో వారంలో 5,500 కరోనా మరణాలు.. 18.55 లక్షలు దాటిన కేసులు

    August 4, 2020 / 11:44 AM IST

    భారతదేశంలో కరోనా కేసుల రికార్డు బద్దలు కొడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి రోజు, భారతదేశానికి అత్యధిక కేసులు వస్తుండగా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు కూడా భారతదేశంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో అమెర�

    ఫ్రెండ్స్ అంటూ కలుస్తున్నారు.. కరోనాను పెంచుతున్నారు

    August 2, 2020 / 04:20 PM IST

    ఫ్యామిలీ గ్రూపుల మధ్య అతిగా తిరుగుతుండటమే ఇన్ఫెక్షన్లు అతిగా పెరగడటానికి కారణమని సైంటిఫిక్ అడ్వైజర్లు చెబుతున్నారు. కరోనా వ్యాప్తి రెండో దశ ఆల్రెడీ మొదలవడంతో.. కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అన్ లాకింగ్ ప్�

    20 రోజుల్లో 400 శాతం కరోనా కేసులు పెరిగినా.. ఏపీ ప్రభుత్వం, నిపుణుల్లో ఎందుకు ఆందోళన లేదంటే?

    July 28, 2020 / 09:02 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కోవిడ్-19 కేసుల్లో గత 20 రోజుల్లో 400 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటివరకు 1,10,297 కేసులు పెరిగాయి. గత వారంలోనే 50,000కు పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్�

    కరోనా అన్నది..ఎవరికైనా వస్తుంది..పోతుంది : సీఎం జగన్

    July 28, 2020 / 01:59 PM IST

    సీఎం ఆఫీసులో ఉండే… సాల్మన్‌కు, కోవిడ్‌ ఆపరేషన్స్‌లో ఉండే డాక్టర్‌ చంద్రశేఖర్‌కు కోవిడ్‌ వచ్చింది..పోయింది..ఎంపీ మిథున్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వైరస్ వచ్చిందీ…పోయింది…కోవిడ్‌ అన్నది.. ఎవరి�

    ఏపీలో కరోనా మరణాల రేటు 1.06శాతమే…ఇది విజయం – సీఎం జగన్

    July 28, 2020 / 01:43 PM IST

    కరోనా వైరస్ కారణంగా నమోదవుతున్న మరణాల రేటు దేశవ్యాప్తంగా 2.5శాతం పైగా ఉంటే.. ఏపీలో 1.06 శాతం ఉందని..కోవిడ్‌ పరిస్థితిని బాగా ఎదుర్కోవడం వల్లే ఇది సాధ్యం అవుతుందన్నారు సీఎం జగన్. పెద్ద పెద్ద రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ అత్యాధునిక ఆస్పత్రులు లేకపోయి�

    AP లోని ఆ జిల్లాలో Lockdown..01 గంట తర్వాత..అందరూ ఇంట్లోనే ఉండాలి

    July 24, 2020 / 09:58 AM IST

    ఏపీలో కరోనా విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2020, జులై 23వ తేదీ గురువారం ఒక్కరోజే 7 వేల 998 కేసులు నమోదు కావడం అందర్నీ భయాందోళనలకు గురి చేసింది. నెల్లూరు జిల్లాలో 438 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3 వేల 448కి చేరాయ�

    ప్రపంచవ్యాప్తంగా ఈ 12 దేశాలలో ఒక్క కరోనా కేసు లేదు

    July 20, 2020 / 10:55 AM IST

    చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన కరోనా వైరస్.. ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది. సమస్త వినాశనానికి కారణం అవుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 52 లక్షలకు పైగా క్రియాశీల కేసులు ఉండగా.. ప్రపంచం ఏడు నెలలకు పైగా ఈ అంటువ్యాధితో పోరాట�

    ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కల్లోలం… తూర్పుగోదావరిలో 994 కేసులు

    July 18, 2020 / 04:38 PM IST

    ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్క తూర్పుగోదావారి జిల్లాలోనే కొత్తగా 994 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఏపీలో కొత్తగా 3,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంద

    మళ్లీ లాక్ డౌన్ దిశగా రాష్ట్రాల నిర్ణయం!

    July 17, 2020 / 03:38 PM IST

    ప్రపంచమంతా కరోనా వ్యాపించి ఉంది.. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. రాష్ట్రాల వారీగానూ కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య పది లక్షలు

10TV Telugu News