తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీసీటీవి కెమెరాలు పోలీసింగ్లో ముఖ్యమైన భాగంగా మారాయి. నేరాలను నివారించడంలో మరియు గుర్తించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు సీసీటీవీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించడం వల్ల అత్యధిక సంఖ్యలో సిసిటివి కెమెరాలను
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(CAA) ప్రకంపనలు రేపుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన పండగ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా జరుపుకొనే విశిష్టమైన పండుగ.
చార్మినార్ వద్ద జాతీయ జెండాను MIM అధినేత, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఎగురవేయనున్నారు. CAAకు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతొక్క ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని ఆయన ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ
ఎన్ పీఆర్,ఎన్ఆర్సీకి సంబంధం ఉందని ఏఐఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎన్ఆర్సఅీ చేపట్టేందుకు ముందు ప్రక్రియే ఎన్ పీఆర్ అని ఓవైసీ తెలిపారు. 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం కేంద్రం ఎన్ పీఆర్ ప్రకియ చేపడుతోందని, ఇది ఎన్ఆర్సీకి స�
జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో ఏపీకి 4 అవార్డులు దక్కాయి.
అతి చిన్న వయస్సులోనే న్యాయమూర్తి అయి చరిత్ర సృష్టించాడు జైపూర్ కుర్రాడు. రాజస్థాన్ యూనివర్శిటీలో చదువుకున్న 21 సంవత్సరాల మయాంక్ ప్రతాప్ సింగ్ జడ్జిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన 21 ఏండ్ల మయాంక్ ప్రతాప్ �
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద దేశం నుంచి జంపయ్యాడా..గుజరాత్ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఇదే సందేహం మొదలైంది.
భారత వైమానిక దళం ఇవాళ(అక్టోబర్-8,2019) 87వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వైమానిక దళ బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలు యావత్ దేశం గర్వపడేలా ఉన్నాయని ప్రధాని వారిపై ప�
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ దేశం గురించి చేసే వ్యాఖ్యలు వరకూ ఓకే ఎక్కువే కానీ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేస్తే మాత్రం తిప్పలు తప్పడం లేదు. ధోనీ రిటైర్ అయితేనే బాగుంటుందని 2023వరల్డ్ కప్ సమయానికి భారత జట్టుకు కె�