country

    21 ఏళ్లకే జడ్జి : చరిత్ర సృష్టించిన జైపూర్ కుర్రాడు 

    November 22, 2019 / 04:20 AM IST

    అతి చిన్న వయస్సులోనే న్యాయమూర్తి అయి చరిత్ర సృష్టించాడు జైపూర్ కుర్రాడు. రాజస్థాన్ యూనివర్శిటీలో చదువుకున్న 21 సంవత్సరాల మయాంక్ ప్రతాప్ సింగ్ జడ్జిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన 21 ఏండ్ల మయాంక్‌ ప్రతాప్‌ �

    కనిపించడం లేదు : నిత్యానంద దేశం విడిచి పారిపోయాడా

    November 21, 2019 / 01:21 PM IST

    వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద దేశం నుంచి జంపయ్యాడా..గుజరాత్‌ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఇదే సందేహం మొదలైంది.

    Air Force Day 2019 : మోడీ శుభాకాంక్షలు…ఎయిర్ షోలో సత్తా చూపిన అపాచీ,చినూక్

    October 8, 2019 / 09:09 AM IST

    భారత వైమానిక దళం ఇవాళ(అక్టోబర్-8,2019) 87వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వైమానిక దళ బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ద్వారా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలు యావత్‌ దేశం గర్వపడేలా ఉన్నాయని ప్రధాని వారిపై ప�

    ధోనీ.. దేశం కోసం రిటైర్ అవ్వాలి: గంభీర్

    September 30, 2019 / 09:05 AM IST

    టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ దేశం గురించి చేసే వ్యాఖ్యలు వరకూ ఓకే ఎక్కువే కానీ, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని టార్గెట్ చేస్తే మాత్రం తిప్పలు తప్పడం లేదు. ధోనీ రిటైర్ అయితేనే బాగుంటుందని 2023వరల్డ్ కప్ సమయానికి భారత జట్టుకు కె�

    ఉల్లి దారిలోనే.. టమోటా: కేజీ @60

    September 26, 2019 / 01:29 PM IST

    ఆకాశన్నింటింది ఉల్లి ధరలే కాదు.. టమోటాలు కూడా. ఉల్లి ధరలు పెరిగి దొంగతనాలు చేయడానికి కూడా సిద్ధమవుతుంటే ఇప్పుడు టమోటా రేటు కూడా పీక్స్‌కు చేరుకుని సామాన్యుడిని అందమంటూ వెక్కిరిస్తున్నాయి. ఈ రేటు దేశ రాజధాని ఢిల్లీలో 70శాతం పెరిగింది. అంటే దా�

    తెలంగాణ.. దేశానికే ఆదర్శనీయం : గవర్నర్

    September 9, 2019 / 03:27 PM IST

    అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు.

    దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన

    August 30, 2019 / 02:11 PM IST

    బ్యాంకుల విలీనం పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలో  27 పబ్లిక్ సెక్టార్ బ్య

    71 రోజులు..121 మంది రుత్విక్కులు : దేశ భద్రత కోసం మహా యాగాలు

    August 30, 2019 / 02:46 AM IST

    దేశ భద్రత..సైన్య రక్షణ కోసం మహాయాగాలు నిర్వహించాలని శివకోటి శ్రీ మహాలక్ష్మీ శ్రీ పీఠం నిర్ణయం తీసుకుంది. ఈ పీఠం అనంతపురంలో ఉంది. దేశానికి ఉపద్రవాలు రాకుండా..ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..జపాలు..యాగాలు నిర్వహిస్తే బాగుంటుందని యోచించింది. ఈ

    రైతులకు చేదువార్త : ఈ ఏడాది కూడా ఇబ్బందులే

    April 4, 2019 / 03:39 AM IST

    ఢిల్లీ : ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్‌–సెప్టెంబర్‌ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటులో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకా�

    నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు : దేశంలో తొలిసారి ఎం-3 ఈవీఎంల వినియోగం

    April 4, 2019 / 02:14 AM IST

    నిజామాబాద్ : నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ పోలింగ్ జరపాలని డిసైడైన ఎన్నికల అధికారులు… ఇందుకోసం అత్యాధునిక ఈవీఎంలను వాడబోతున్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ప్రపంచంలోనే తొలిసార

10TV Telugu News