country

    మనీలాండరింగ్ కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్

    April 1, 2019 / 04:22 PM IST

    మ‌నీలాండ‌రింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు సోమవారం(ఏప్రిల్-1,2019) స్పెష‌ల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం ఈ కే

    చౌకీదార్ గా ఉంటా….ప్రభుత్వ ధనాన్ని కాపాడతా

    March 31, 2019 / 02:44 PM IST

    భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమ�

    “మిషన్ శక్తి”పై చైనా,పాక్ రియాక్షన్ ఇదే

    March 27, 2019 / 03:26 PM IST

    స్పేస్ లో భారత్ సాధించిన అరుదైన ఘనతపై చైనా,పాక్ లు స్పందించాయి. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్‌ ను పేల్చేసే అరుదైన టెక్నాలజీని విజయవంతంగా భారత్ పరీక్షించిందని బుధవారం(మార్చి-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ ప్రకటనపై చైనా స్పంది�

    నవాజ్ షరీఫ్ కు బెయిల్

    March 27, 2019 / 01:07 PM IST

    అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిల్ లభించింది.  మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు షరీఫ్ కు మంగళవారం(మార్చి-26,2019) పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంల�

    బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు : దేశంలో ఇవే చివరి ఎన్నికలు

    March 16, 2019 / 02:55 PM IST

    వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మరికొన్ని రోజుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సునామీ సృష్టిస్తారని,ఆ తర్వాత దేశంలో ఎన్నికలు ఉండవని అన్నారు.శుక్రవారం(మార్చి-

    జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయి: మోడీపై ప్రియాంకా ఫైర్

    March 12, 2019 / 03:16 PM IST

    ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ

    హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

    February 26, 2019 / 09:19 AM IST

    దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�

    1947లో జరిగింది పెద్ద తప్పే : గురుగోవింద్ స్మారక నాణేలు విడుదల

    January 13, 2019 / 10:36 AM IST

    గురుగోవింద్ సింగ్ జయంత్సోవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం(జనవరి13,2019) ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఢిల్లీలోని తన నివాసంలో మోడీ స్మారక నాణేలను విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు తదితర సిక్కు ప్రముఖులు హాజరైన

10TV Telugu News