ఆకాశన్నింటింది ఉల్లి ధరలే కాదు.. టమోటాలు కూడా. ఉల్లి ధరలు పెరిగి దొంగతనాలు చేయడానికి కూడా సిద్ధమవుతుంటే ఇప్పుడు టమోటా రేటు కూడా పీక్స్కు చేరుకుని సామాన్యుడిని అందమంటూ వెక్కిరిస్తున్నాయి. ఈ రేటు దేశ రాజధాని ఢిల్లీలో 70శాతం పెరిగింది. అంటే దా�
అభివృద్ధి, సంక్షేమం, పాలనా సంస్కరణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శనీయమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సౌందరరాజన్ ప్రసంగించారు.
బ్యాంకుల విలీనం పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలో 27 పబ్లిక్ సెక్టార్ బ్య
దేశ భద్రత..సైన్య రక్షణ కోసం మహాయాగాలు నిర్వహించాలని శివకోటి శ్రీ మహాలక్ష్మీ శ్రీ పీఠం నిర్ణయం తీసుకుంది. ఈ పీఠం అనంతపురంలో ఉంది. దేశానికి ఉపద్రవాలు రాకుండా..ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..జపాలు..యాగాలు నిర్వహిస్తే బాగుంటుందని యోచించింది. ఈ
ఢిల్లీ : ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటులో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకా�
నిజామాబాద్ : నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ పోలింగ్ జరపాలని డిసైడైన ఎన్నికల అధికారులు… ఇందుకోసం అత్యాధునిక ఈవీఎంలను వాడబోతున్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ప్రపంచంలోనే తొలిసార
మనీలాండరింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సోమవారం(ఏప్రిల్-1,2019) స్పెషల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ కే
భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమ�
స్పేస్ లో భారత్ సాధించిన అరుదైన ఘనతపై చైనా,పాక్ లు స్పందించాయి. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్ ను పేల్చేసే అరుదైన టెక్నాలజీని విజయవంతంగా భారత్ పరీక్షించిందని బుధవారం(మార్చి-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ ప్రకటనపై చైనా స్పంది�
అవినీతి కేసులో అరెస్ట్ అయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బెయిల్ లభించింది. మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునేందుకు షరీఫ్ కు మంగళవారం(మార్చి-26,2019) పాక్ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంల�