Home » covid 19
కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచంలోఅన్ని దేశాలు కోలుకున్నాయి..కానీ కొవిడ్కు పుట్టినిల్లు అయినా చైనా మాత్రం మహమ్మారి కోరల నుంచి బయపడలేకపోతోంది. తాను తీసిన గొయ్యిలో తానే పడిన చందంగా అయిపోయింది డ్రాగన్ దేశం పరిస్థితి. ‘జీరో కోవిడ్’ పాలసీతో కోవి
రాబోయే పండుగల సీజన్ సందర్భంగా కోవిడ్ వ్యాప్తి జరగకూడదంటే అర్హులందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కేంద్రం సూచించింది. బూస్టర్ డోసులపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
దేశంలో కొత్తగా 6,168 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరో్గ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 9,685 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 59,210 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొంది. దేశంలో రోజువా
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 6 వేల కన్నా తక్కువగా నమోదయ్యాయి. దేశంలో నిన్న 5,439 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, అదే సమయంలో 22,031 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో కరోనాకు 65,73
దేశంలో కొత్తగా 9,436 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 86,591 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. రికవరీ రేటు 98.62 శాతంగా ఉందని వివరించింది. గత 24 గంటల్లో దేశంలో 9,999 మంది కరోనా నుంచి �
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 9,520 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి 12,875 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 87,311 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున
దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 13,900 మంది కోలుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం దేశంలో 1,01,166 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ �
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. మొన్న దేశంలో 12,608 కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో 15,754 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 15,220 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనాకు 1,01,8
ఢిల్లీలో మళ్లీ మాస్క్ ల ధరించాలనే నిబంధనలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,83,793. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,840. దేశంలో కరోనా రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు.