Home » Covid-19 pandemic
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రధానంగా మాస్క్ తప్పనిసరిగా మారిపోయింది. ఎన్ – 95 మాస్క్ లు సురక్షతమని భావించి చాలా మంది దానిని ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజు బయటకు వెళ్లే వారు మాస్క్ ల విషయంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక మాస్క్ ఉంటే..దానిని ప�
అసలే కరోనా టెన్షన్.. అందులోనూ అనారోగ్య సమస్యలు ఉంటే.. ఇంక అంతే సంగతలు.. పొరపాటున కరోనా సోకిందా? ప్రాణాలకే ప్రమాదమంటున్నారు వైద్య నిపుణులు.. ఎందుకంటే.. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారిలో కరోనా ముప్పు సమస్య అధికంగా ఉంటుందని హెచ్చరిస�
భారతదేశంలో మొత్తం కరోనా వైరస్ కేసులు మిలియన్ మార్కును చేరుకుంది. ప్రపంచంలో ఈ సంఖ్యను దాటిన మూడవ దేశం భారత్ మాత్రమే. దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. ప్రతిరోజూ 35 వేల కేసులు నమోదు అవుతున్నాయి. పరీక్షలు పెరుగుతున్నందున, ప్రతిరోజూ
మహమ్మారి కరోనా ఎంత పనిచేసింది.. ప్రపంచాన్నే మార్చేసింది.. మనుషులను మార్చేసింది.. వారి ఆలోచనల్లోనూ మార్పు తెచ్చింది. కరోనా భయంతో బయటకు వెళ్తే ముఖానికి మాస్క్ లేకుండా వెళ్లడం లేదు. ఏం పనిచేసినా కరోనానే గుర్తుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏది మ�
రాబోయే రోజుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..తనకు ఏమాత్రం సంతోషంగా లేదు..రాబోయే రోజుల్లో కష్టాలు ఉంటాయి..ఎంత జాగ్రత్తగా ఉంటే..అంత మంచిది..అంటూ స్వర్ణలత హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల సందర్భంగా 2020, జులై 13వ తేదీ సోమవారం రంగం కార్�
కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అష్టకష్టాల పాలు చేస్తున్న ఈ మహమ్మారిని శాపనార్థాలు పెడుతున్నారు. చేసింది ఇక చాలు..వెళ్లిపో..అంటున్నారు. భారతదేశంలో కూడా ఈ �
కరోనావైరస్ మహమ్మారి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది రోగనిరోధక శక్తి వచ్చేవరకు నియంత్రించలేరని నిపుణుల బృందం ఒక నివేదికలో తెలిపింది. అనారోగ్య లక్షణాలు కనిపించని వ్యక్తుల నుంచి వ్యాప్తి చెందగల సామర్థ్
కరోనా వైరస్ వ్యాప్తిపై ముందే ప్రపంచ దేశాలను హెచ్చరించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ అన్నారు. తాము హెచ్చరికలను పట్టించుకున్న దేశాలు జాగ్రత్త పడటంతో కరోనాను కట్టడి చేయడంలో మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. తమ �
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు ఒకేతాటిపైకి రావల్సిన సమయం ఇది. కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఫలితంగా జనజీవనం స్తంభించింది.. ఆర్థిక వ్యవస్థక�
అమెరికా కరోనా దెబ్బకు వణికిపోతుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇప్పటికే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పాఠశాలలు మూసివేయబడ్డాయి. అయితే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఆన్లైన్లో టీచింగ్ క్లాసులు నిర్వహిస్తూ ఉండగా.. నగరంలో పే