Home » Covid-19 pandemic
తనకెంతో ఇష్టమైన కెబాబ్ కొనేందుకు 75 కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లిన మహిళకు రూ.88వేల జరిమానా పడింది.. అదేంటీ కెబాబ్ కొనేందుకు వెళ్తే ఫైన్ వేయడమేంటి? అనుకుంటున్నారా? అవును మరి.. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్తే రూల్స్ బ్రేక్ చేస్తే ఫైన్ విధి�
కరోనా మహమ్మారిని జయించాలంటే శరీరంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలంటే తప్పనిసరిగా పండ్లు తినాలి. మహమ్మారి దరి చేరకూడదంటే ప్రతీరోజు జామ, అయోన్లా,బేల్, జామున్, మామిడి పండ్లు తినాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. వీటిని ప్రతీరోజు మన ఆహారంలో భాగం చ
Indian Railways : భారత దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా..AC coaches లో బ్లాంకెట్లు, బెడ్ షీట్స్ సరఫరా చేయమని ఇండియన్ రైల్వే ప్రకటించింది. సొంత దుప్పట్లు తెచ్చుకుని ప్రయాణించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైళ్లలో పరిశుభ్రత ప�
Kodali Nani on Free Power: రైతుల గురించి తెలియనవాళ్లే ఉచిత విద్యుత్ ను తప్పుపడుతున్నారని అన్నారు మంత్రి కొడాలి నాని. ఉచిత విద్యుత్ శాశ్వతంగా ఉండటానికే పదివేల మెగావాట్ల పవర్ గ్రిడ్ ను ఎర్పాటు చేస్తోంది. ఇది పూర్తిగా రైతాంగం కోసమే. దీనివల్ల కరెంట్ రేట్ సగాని
కరోనా వైరస్ పుట్టిల్లు..అయిన..చైనాలో స్కూళ్లు తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి స్కూళ్లు, kindergartens తెరుస్తామని వెల్లడించారు. వూహాన్ విశ్వవిద్యాలయం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందని, 2 వేల 842 విద్యా సంస్థల
చిన్న పిల్లలు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఎలాగైతే మాస్క్ లు ధరిస్తారో 6 నుంచి 11 సంవత్సరాల మధ
కరోనా వేళ..ఎన్నికలు వస్తే..ఏం చేయాలి ? ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికలు జరిగితే..తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలు వెల్లడించింది. ఓటు వేసే వారు, ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు, పోలింగ్ జరిగే
ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఏపీ సీఎం ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుం�
ఉపాధి పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. ఈఎస్ఐసీ (ESIC) నిబంధనలు సడలించాలని నీతి ఆయోగ్ – కేంద్ర ఆర్థిక శాఖ రెండు నెలల కిందట సిఫార్సు చేశాయి. మూడు నెలల పాటు వారి సగటు జీతంలో 50 శాతం చెల్లించాలని తాజాగా నిర
కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ లెర్నింగ్పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది విద్యార్థులకు ఆన్లైన్ �