Home » Covid-19 review meet
కరోనా పరిస్థితులపై ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.