Home » Covid Cases
ఏపీలో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
కరోనా వైరస్ ఎక్కువ సార్లు సోకిన వారిలో ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ముప్పు కూడా మూడున్నర రెట్లు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వెల�
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
రోజురోజుకు దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుదల కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కోవిడ్ కట్టడికి �
కోవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం దాదాపు ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి. 146 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33కాగా, వీక్లీ పాజిట
కోవిడ్ విజృంభణ మళ్లీ మొదలైందా..? గత ఏడాది ప్రారంభం వరకు దేశాన్ని భయపెట్టిన కోవిడ్ మహమ్మారి.. ఆ తరువాత కొంచెం తగ్గుముఖం పట్టింది. గతేడాది చివరి నాటికి రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య వందకు దిగువకు పడిపోయాయి.. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ర�
ఆరు రాష్ట్రాల్లో కేసులు ఉన్నట్లుండి పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు రాసింది. కోవిడ్ కేసులు పెరగకుం�
దేశంలో కొత్తగా 218 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 2,149కి చేరిందని చెప్పింది. కరోనా కారణంగా మరో ఐదుగురు మృతి చెందారని, వారిలో నలుగురు కేర�