Home » Covid Cases
భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మంగళవారం నమోదైన కేసుల సంఖ్యను బట్టి యాక్టివ్ కేసుల లక్షకు చేరువవుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14వేల 506 కొత్త కేసులు నమోదు కారణంగా 30 మరణాలు సంభవించాయి.
భారత్లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 11వేల 793 కొత్త కేసులు నమోదు కాగా 27 మరణాలు సంభవించాయి. ఒకరోజు ముందుతో పోలిస్తే.. కొవిడ్ కొత్త కేసులు 30 శాతం తగ్గడం సంతోషించదగ్గ విశేషం.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,073 కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. ఒక్క రోజులోనే 45 శాతం కేసులు పెరగడం గమనార్హం. గతవారం రోజుల్లోనే లక్ష కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య పెరుగుతోంది. అయితే నిన్నటితో పాల్చితే మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాలు కొంచెం ఊరట కలిగించాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి.
వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం బుధవారం రోజు కరోనాతో 11 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 58,215 యాక్టివ్ కేసులున్నాయి. ఈ కేసుల శాతం 0.12గా ఉంది. ఇప్పటివరకు మొత్తం 4,32,11,728 కేసులు నమోదుకాగా, 5,24,803 మంది మరణించారు.
రోజు రోజుకు పెరుగుతున్న కొత్త కేసుల సంఖ్య చూస్తుంటే మరోసారి మహమ్మారి క్రమంగా పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆయా రాష్ట్రాలు మాస్క్ లు తప్పనిసరి చేస్తున్నాయి.
Covid New Variant : కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందిలేనని ఊపిరిపీల్చుకుంటున్న జనంలో మళ్లీ కరోనా భయం మొదలైంది.
దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
కోవిడ్ కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయని సంతోషపడినంత సమయం కూడా లేదు కేసులు మరోసారి పెరగటానికి. గత కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో భారత్ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మళ్లీ పాత బాధలు తప�
దేశంలో నిన్న కొత్తగా 2,745 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో ఆరుగురు కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దేశంలో ప్రస్తుతం 18,386 యాక్టివ్ covid కేసులు ఉన్నాయి.