Home » Covid numbers
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకు పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ తీవ్రత దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. సోమవారం 2,541 మందికి పాజిటివ్గా నమోదైంది. 30 మంది కొవిడ్తో చికిత్స ...
జార్ఖండ్లో కరోనావైరస్ వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో 18-44 ఏళ్ల గ్రూపుకు మూడు రోజుల వ్యాక్సిన్ మాత్రమే మిగిలి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పారు.
కొవిడ్ 19 సెకండ్ వేవ్ చాలా రాష్ట్రాల్లో వణుకుపుట్టిస్తోంది. రాజకీయంగా, సామాజికంగా గుంపులుగా ఉండకూడదనే నిబంధనలు విధించేలా ..