Home » cricket
Cheteshwar Pujara: చెన్నై మైదానంలో బ్యాటింక్ క్లిష్టంగా మారిందనేది కనిపిస్తోంది. కాకపోతే మరీ ఈ రేంజ్ లో పూజారా ఫన్నీ రనౌట్ అవడం చూసి నవ్వేసుకుంటున్నారు నెటిజన్లు. రన్ కోసం యత్నించి బంతి ఎంతో దూరం వెళ్లలేదని వెనక్కురాబోయాడు. బ్యాట్ అయితే క్రీజు వరకూ తీ�
Team India fans we’ve missed : భారత్ – ఇంగ్లండ్ మధ్య చెన్నైలో రెండు టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే..మొదటి టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతినివ్వలేదనే సంగతి తెలిసిందే. కానీ..అనూహ్యంగా..రెండో టెస్టు మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించారు. ఈ సం�
Ajinkya Rahane: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాను విజయపథంలో నడిపించి సాహో.. కెప్టెన్ అనే రేంజ్ లో తిరిగొచ్చాడు అజింకా రహానె. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ను పరాజయంతో ముగించాడు. 227పరుగుల భారీ తే�
BCCI fitness test: బీసీసీఐ ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్యూర్ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఒకరిద్దరు కాదు ఆరుగురు ఫిట్నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నితీశ్ రానా, లెగ్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్ రాముల్ �
IndVsEng: చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లాండ్ ఇరగదీసిన మైదానం వేదికగా ఆడిన ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆదిలోనే ఆటంకం ఎదురైంది. ఆర్చర్ బౌలింగ్లో 3.3వ ఓవర్ వద్ద ఓపెనర్ రోహిత్(6) పరుగులకే కీపర్ బట్లర్కు క్యాచ్ ఇ�
India vs England: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ.. వికెట్ కీపర్ రిషబ్ పంత్ లు ఇద్దరూ కలిసి ఇండియా ప్లేయర్ల ఆటకు ప్రాణం పోశారు. చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు మ్యాచ్లో ఈ ఘటన జరిగింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదేశం ప�
Kuldeep Yadav: ఇంగ్లాండ్ తో తొలి టెస్టు మ్యాచ్ కు నదీమ్, రాహుల్ చాహర్ లను జట్టులోకి తీసుకున్నారు. అదే సమయంలో ఆల్ రౌండర్ అక్సర్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. మరి కుల్దీప్ యాదవ్ ను తుదిజట్టులోకి ఎంపిక చేసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు అభిమానులు తీవ్ర విమర్శ�
Ind vs Eng: సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు విజృభించడంతో స్వల్ప విరామంతో రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లీష్ జట్టు. 23.5వ బంతికి రారీ బర్న్స్ 63పరుగుల వద్ద తొలి వికెట్ గా, రెండో వికెట్�
VVS Laxman: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో పరువు నిలబెట్టుకుంటే చాలనుకుని కొందరనుకుంటే.. డ్రాగా అయినా ముగిస్తారని మరికొంతమంది ఆశపడ్డారు. వ్యూహానికి ప్రతి వ్యూహంతో దెబ్బ కొట్టిన రహానె సేన కంగారూలను కంగుతినిపించి అసాధారణమైన జట్టును స్టార�
Anand Mahindra:ఆస్ట్రేలియా చారిత్రక విజయం నమోదు చేసుకున్న టీమిండియాకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. శనివారం ఆనంద్ మహీంద్రా ఈ ఆస్ట్రేలియా సిరీస్ లో అరంగ్రేట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్లకు ఎస్యూవీ గిఫ్ట్ గా ఇస్తానని ట్వీట్ లో వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే మొ�