Dasharatha

    వికారాబాద్ లో పొంగిపొర్లిన వాగు..పిల్లల కోసం తల్లి ప్రాణత్యాగం

    September 17, 2020 / 09:40 AM IST

    వాగులో కొట్టుకపోతున్న పిల్లలను రక్షించేందుకు ఓ తల్లి సాహసమే చేసింది. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మర్పల్లి మండల పరిధి షాపూర్ తండాలో దశరథ్

10TV Telugu News