Home » Delhi
Delhi CM Kejriwal”s daughter loses Rs. 34,000 ti fraudster while trying to sell sofa set on OLX : సైబర్ నేరగాళ్లు మోసం చేయాలనుకుంటే వాళ్లువీళ్లనిలేదు. అవకాశం ఉన్నచోటల్లా తమ పంజా విసురుతూనే ఉంటారు.. తాజాగీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను సైబర్ నేరగాళ్లు రూ. 34 వేలకు మోసం చ�
Actor Deep Sidhu arrest : పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్ధూను అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 26న అల్లర్లకు దీప్ సిద్ధూ కారణమని ఆరోపణలు ఉన్నాయి. గత నెల 26 నుంచి నటుడు దీప్ సిద్ధూ అజ్ఞాతంలో ఉన్నాడు. రైతుల ట్రాక్టర్ ర్యా
Modi Ready to change the laws of agriculture : కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని..వ్యవసాయ చట్టాల్లో మార్పులు చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నామని అయినా రైతులు ఆందోళన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు ప్రధాని మోడీ. పార్లమెంట్ సమావేశాలు కొనసాగ�
Delhi Govt: ఎలక్ట్రానిక్ సర్వీసుల పరంగా ప్రస్తుతం మంచి సర్వీసు అందిస్తున్న వెహికల్స్ లో టాటా మోటార్స్ ఒకటి. టిగార్ ఈవీ, నెక్సాన్ ఈవీ లాంటి కార్లు దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ గానూ పాపులర్ అయ్యాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్పప్పటికీ అతి తక్కువ మంది మాత్�
Herd Immunity: దేశ రాజధాని ఢిల్లీలో రీసెంట్గా యాంటీబాడీ టెస్టింగ్ డేటా జరిగింది. దానిని బట్టి చూస్తే ఇండియాలో.. అతి త్వరలో హెర్డ్ ఇమ్యూనిటీ రాబోతున్నట్లు అనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఆగష్టు 2020 నుంచి యాంటీబాడీలు టెస్టులు రెగ
Farmers Chakkajam : రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఇవాళ చక్కాజామ్ పేరుతో జాతీయ రహదారుల్ని దిగ్బంధనం చేయనున్నారు. రిపబ్లిక్ డే ట్రాక్టర్ పరేడ్ తర్వాత కేంద్రం రైతుల ఆందోళనపై ఉక్కుపాదం మోపడంతో రైతు సంఘాలు చక్కాజామ్కు పిలుపునిచ్చాయి
Ghazipur barricades look Berlin Wall : బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీలకు రెండేళ్లు తిండిపెట్టామని, కానీ మన స్వంతదేశంలో మన రైతులకు కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదనీ..ఘాజీపూర్లో ఉన్న బారికేడ్లు బెర్లిన్ గోడలా ఉన్నాయన్నాని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ�
Delhi Two rupes to call farmers? : గత 76 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న రైతుల్ని ఉగ్రవాదులని, ఖలిస్తానీలని వాళ్లసలు రైతులే కాదనీ..బీజేపీ ఎమ్మెల్యే విమర్శలు చేయటం..రైలుల్ని కాల్చేయాలని.. ఢిల్లీ పోలీసులు ఆ పనిచేయకపోతే..వాళ్లను చెప్పుతో కొడుతానని ఓ ఎమ్మెల్�
Petrol prices rise again: చమురు ధరలు మంట పుట్టిస్తున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్