Home » Delhi
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశముంది.
మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఐటీఐఆర్, విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధికదీక్షకు మీరు సిద్ధమా? అని సవాల్ చేశారు.
సుప్రీంకోర్టు ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి “హైబ్రీడ్” విధానంలో కోర్టు నిర్వహణ జరుగనుంది. విడతలవారీగా యథాతథ స్థితి కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
దేశ రాజధాని ఢిల్లీలో రెండు కుళ్లిపోయిన మృతదేహాలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పదమృతి కలకలం రేపింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తమ పక్కనే ఇంత దారుణం జరిగిందా? అంటూ షాక్
Khalsa Aid Helping Farmers: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు శుక్రవారం(మార్చి 5,2021) నాటికి 99వ రోజుకు చేరాయి. కేంద్రం దిగొచ్చే వ�
OTTs should be controlled : ఓటీటీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఓటీటీల నియంత్రణకు కేంద్రం తెచ్చిన మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు కాకుండా చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలించాలని అ�
cyberabad police arrest gang cheating railway jobs: సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పైగా మంచి శాలరీ.. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు. సరిగ్గా ఈ వీక్ నెస్ ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకున్నారు. నిరుద్యోగులను నిండా ముంచేశారు. తమ జేబులు నింపుకున్నారు. రైల్వే శాఖలో ఉద�
Covid-19 cases rise in india: ఇండియాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా ముప్పు తొలగలేదు. చాపకింద నీరులా కొవిడ్ వైరస్ వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కొత్తగా 14వేల 989 పాజిటివ్ కేసులు నమోదయ్యా
RK Singh reacts to the Mumbai blackout : ముంబైలో గతేడాది అక్టోబర్ 12న అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వెనుక చైనా కుట్ర దాగుందన్న కథనం హాట్ టాపిక్గా మారింది. అటు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరలేపుతూనే… ఇటు భారత పవర్ గ్రిడ్ వ్యవస్థపై చైనా సైబర్ దాడికి పాల్ప
Reduced gold price : ఈ మధ్యకాలంలో అమాంతం పెరిగిన బంగారం ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల పసిడి 679 రూపాయలు తగ్గి.. 45వేల కంటే దిగువకు పడిపోయింది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి 44వేల 760 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్లో 24 క