Home » Delhi
ఇండియా.. పొల్యూషన్ కి కేరాఫ్ గా మారుతోందా? దేశంలో కాలుష్య నగరాల సంఖ్య పెరుగుతోందా? ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు పొంచి ఉందా?
ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలను కట్టబెట్టేలా GNCTD(Government of National Capital Territory of Delhi)సవరణ బిల్లు 2021ని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమబైక్ ను ఢీ కొట్టారనే కోపంతో ఇద్దరు టీనేజర్లు మరో ఇద్దరిని పిడిగుద్దులు గుద్ది, కత్తులతో పొడిచి చంపారు. బాధితులు రక్తపు మడుగులో పడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అది చూసి నవ్వుతూ రాక్షసానందం పొందా�
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఫర్ సేల్
అదనపు వనరులను సేకరించే క్రమంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. రూ .2.5 లక్షల కోట్ల ఆస్తి మోనటైజేషన్ పైప్లైన్లో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలలో మిగిలిన ప్రభుత్వ వాటాలను విక్రయించాలని ప�
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆమె వయస్సు 41, అతని వయస్సు 23, వారిద్దరి ప్రేమకు వయస్సు అడ్డంకి కాలేదు, కానీ అమె భర్త అడ్డం అని భావించింది ప్రియురాలు. భర్తను చంపమని ప్రియుడ్ని కోరింది. ఆమె కోరినట్లే చేశాడు23 ఏళ్ళ ప్రియుడు.
ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీగా మారిందో తెలిసిందే. చిన్న చిన్న జబ్బులకే వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారిది అలాంటి పరిస్థితే. అలాంటి ఈ రోజుల్లోనూ ఉచితంగ�
ఉత్తరాఖండ్ బీజేపీలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రావత్ పనితీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా సీఎంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్ బీజేపీలో అసమ్మతి తలెత్తిం�
సింఘు సరిహద్దు వద్ద రైతుల ఆందోళనలో దుండగులు కాల్పులు జరిపారు. సోనీపథ్ దగ్గర అర్ధరాత్రి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
వ్యవసాయ చట్టాల రద్దే లక్ష్యంగా వంద రోజులకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా నేడు మహిళలు సంఘీభావం ప్రకటించనున్నారు. హర్యానా, పంజాబ్ నుంచి వేలాది మహిళలకు స్వయంగా ట్రాక్టర్లు నడుపుకుంటూ ఢిల్లీకి పయణమయ్యారు.