Dharma Varam

    నేతన్నకు అండగా: నేను విన్నాను.. నేను ఉన్నాను..

    December 21, 2019 / 08:13 AM IST

    ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు జగన్ మోహన్ రెడ్డి. చేనేతలకు అండగా రూ. 24వేలు ఇస్తానని చెప్పినట్లే చేశానని అన్నారు జగన్. ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమ�

10TV Telugu News