Dharmasagar Mandal Quarry

    వరంగల్ క్వారీలో పేలుడు : ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలు 

    September 26, 2019 / 07:04 AM IST

    వరంగల్ అర్బన్ జిల్లాలో పేలుడు సంఘటన కలకలం రేపింది. ఓ కంపెనీలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఉంది. రాంపూర్‌లో వజ్రాకు సంబంధించిన కెమికల్ ఫ�

10TV Telugu News