Digging graves for COVID-19 victims

    కొత్త రూల్..మాస్క్ పెట్టుకోకపోతే శ్మశానంలో గోతులు తవ్వాలి..!!

    September 15, 2020 / 03:43 PM IST

    కరోనా కాలం. మాస్కులు పెట్టుకోకుంటే ఏకంగా శ్మశానానికి పంపించేసే కొత్త రూల్ ను అమలులోకి తీసుకొచ్చింది ఇండోనేషియా. శ్మశానంలో పనులు చేయిస్తారు. ఏం పనులంటే..కరోనా రోగులను పూడ్చిపెట్టటానికి సమాధుల గోతులు తవ్విస్తారు. మాస్కులు పెట్టుకోకపోతూ జరి�

10TV Telugu News