Home » Dil Raju
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకి లైఫ్ ఇచ్చిన సినిమా అర్జున్ రెడ్డి అయినా, అతనిని స్టార్ హీరోల సరసన చేర్చిన సినిమా మాత్రం 'గీత గోవిందం'. తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి దర్శకుడు పరశురామ్ తో చేతులు కలపబోతున్నాడు.
తమిళ హీరో విజయ్ తో దిల్ రాజు తెరకెక్కించిన 'వరిసు' సినిమా సూపర్ హిట్టు కావడంతో నేడు దిల్ రాజు ఇంటిలో సక్సెస్ పార్టీ నిర్వహించాడు. ఈ పార్టీలో దిల్ రాజు మనవరాలు రంజితమే సాంగ్కి వేసిన స్టెప్పులు చూసి విజయ్ ఫిదా అయ్యిపోయాడు.
తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా వారసుడు టైటిల్ తో రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమా పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఈ మూవీ ఒక డైలీ సీరియల్ అంట
స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘శాకుంతలం’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ అత్యంత ప్రెస్టీజియస్గా తెరకెక్కించగా, ఈ సినిమ
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తాజాగా తమిళ హీరో విజయ్ నటించిన ‘వారిసు’ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించారు. ఇక �
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు.. ఇంట గెలిచి రచ్చ గెలవమన్న సామెతను బాగా ఫాలో అవుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతూ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అనిపించుకోడానికి ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తను ప్రొడ్యూస్ చేయబోయే మూడు పాన్ ఇండియ�
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం 'వరిసు'. పండగ కానుకగా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నిర్మాత తన లవ్ స్టోరీ గురించి మాట్లా�
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'వరిసు'. తెలుగులో ఈ సినిమా 'వారసుడు'గా విడుదలైంది. తాజాగా ఈ సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లి తన కుటుంబంతో కలిసి చూశాడు. మూవీ మొత్తం చూశాక.. డైరెక్టర్ వంశీ వాళ్ళ నాన్న ఎ
హైదరాబాద్ AS రావు నగర్ లో SVC సినిమాస్ పేరుతో ఓ మల్టిప్లెక్స్ ని ఓపెన్ చేశారు. దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి, శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి, అంకిత్ రెడ్డిలు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు దిల్ రాజు నిర్మించిన............
తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వారిసు’ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్ట్తో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో విజయ్ అల్ట్రా �