Home » Dil Raju
బలగం సినిమా కేవలం 1.30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 2 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. సినిమా బాగుంది అని టాక్ రావడంతో భారీగా ప్రేక్షకులు వచ్చారు. తెలంగాణ కథ అని చెప్పడంతో నైజాంలో మరిన్ని కలెక్షన్స�
స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ మూవీ ఫైనల్ ప్రింట్ ని దిల్ రాజు, గుణశేఖర్, నీలిమ గుణశేఖర్ తో కలిసి సమంత చూసింది. ఆ ట్వీట్ తో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేసింది. ఆ ఫొటో బ్యాక్ గ్రౌండ్ లో అల్లు అర్జున్..
జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ‘బలగం’. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. కాగా నేడు చిరంజీవి బలగం టీంని అభినందిస్తూ సన్మానం చేశాడు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'RC15'. కాగా ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుంది అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిని నిజం చేస్తూ దిల్ రాజు క�
కమెడియన్ వేణు దర్శకుడిగా ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా బలగం. తెలంగాణ పల్లెల్లో, కుటుంబాల్లో ఓ మనిషి చనిపోతే ఉన్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా చిన్న సినిమాగా రిల�
జబర్దస్త్ స్టార్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా 'బలగం'. కాగా ఈ సినిమా కథ తనది అంటూ, 2011లోనే ఈ కథ రాసుకున్నట్లు.. ప్రముఖ పత్రికలో పని చేస్తున్న గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీం�
వేణు ఈ వివాదంపై మాట్లాడుతూ.. అయన చెప్పిన కథ అయన చెప్పేదాకా కూడా నేను చదవలేదు, చూడలేదు. మా నాన్న, పెదనాన్న, బాబాయ్ లు ఇలా చాలా పెద్ద కుటుంబం మాది. మా నాన్న చనిపోయినప్పుడు మా కుటుంబం అంతా................
తాజాగా బలగం సినిమా కథ నాదే అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకి వచ్చాడు. శనివారం సాయంత్రం గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్ ప్రెస్ మీట్ పెట్టి.....................
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సె్స్ అయ్యింది. ఇక తెలుగులో ఈ చిత్రాన్�
మణి సాయి తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్’కు సంబంధించిన మోషన్ పోస్టర్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా తన విలువైన సమయాన్ని కేటాయించి, తమ ‘మెకానిక్’ చిత్రం మోషన్ పోస్టర్ను రిలీజ్ చేసిన దిల్