Home » Dil Raju
టాలీవుడ్ మూవీ ‘బలగం’ ఇంటర్నేషనల్ వేదికపై మరోసారి సత్తా చాటింది. ఈ సినిమాకు తాజాగా మరో మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
ఇక నుంచి ఈ బ్యానర్ లోని ప్రతీ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందబోతోంది. రీసెంట్ గా జరిగిన శాకుంతలం మీడియా ఇంటరాక్షన్ లో దిల్ రాజు ఈ విషయాన్ని రివీల్ చేశారు.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా రాబోతుంది. అయితే అది మాస్ సినిమా కాదు పౌరాణిక నేపథ్యంతో ఉండబోతుందట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు.
చిరంజీవి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్న బాబీ.. సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతున్నాడు.
ఓ వైపు పేరు, అవార్డులు వస్తున్నా వివాదాల్లో కూడా నిలుస్తుంది బలగం సినిమా. గతంలో బలగం సినిమా కథ నాది అని ఒకరు వివాదాన్ని సృష్టించారు. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఊళ్ళల్లో తెరలు కట్టి బలగం సినిమా వేయడంతో అమెజాన్ దిల్ రాజు మధ్య వివాదం నెలకొంద
సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుండగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో శాకుంతలం చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా సమంత, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ గుణ శేఖర్ పాల్గొన్నారు.
బలగం(Balagam) సినిమా ఇప్పటికే లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్, యుక్రెయిన్ ఒనికో అవార్డ్స్, వాషింగ్టన్ DC సినిమా ఫెస్టివల్ అవార్డ్స్, అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డులలో పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. దీంతో సినిమాని మరిన్ని ఫిలిం ఫెస్టివల
శాకుంతలం చిత్రయూనిట్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో సమంత, దిల్ రాజు, గుణశేఖర్ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు వీరు సమాధానాలు చెప్పారు.
టాలీవుడ్ లో బలగం మూవీ ప్రభంజనం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ సినిమా వరుసగా అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గేమ్ చంజర్ సినిమా గురించి మాట్లాడారు.