Home » Dil Raju
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇచ్చిన ఈ నోటీసుపై తమిళ తమిళ దర్శక నిర్మాతలు మండిపడుతున్నారు. మా తమిళ సినిమాల రిలీజ్ లు తెలుగులో ఆపితే తెలుగు సినిమాలని ఇక్కడ కూడా రిలీజ్ ఆపుతాం. అయినా వరిసు హీరో.............
తమిళ్ స్టార్ హీరో విజయ్ తో దిల్ రాజు నిర్మాతగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వరిసు సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని తెలుగులో వారసుడు పేరుతో డబ్బింగ్ చేయనున్నారు. మొదట ఈ సినిమా తెలుగు సినిమా అని చెప్పారు. కానీ తెలుగు సినిమా షూటింగ్స్ ఆపినప్పు�
తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దిల్ రాజు గతంలో చెప్పిన వ్యాఖ్యలనే ప్రామాణికంగా తీసుకున్నాము అంటూ దిల్ రాజుకే కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రెస్ నోట్ లో................
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, తమిళ ఇళయదళపతి విజయ్ తో కలిసి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "వారసుడు". ఈ చిత్రం సంక్రాంతి కనుకుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విషయానికి వస్తే సంక్రాంతి భారీలోనే టాలీవుడ్ సీనియర్ �
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో తెరకెక్కుతోంది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై తమిళంలోనే కాకుండా తెలుగునాట కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం వరుసగా సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్లో రెండు భారీ బడ్జెట్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూ తనదైన మార్క్ వేసుకుంటున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. గతంలో ‘జెర్
గురువారం సాయంత్రం AMB మాల్ లో ఆదిపురుష్ 3D టీజర్ స్క్రీనింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్, ఆదిపురుష్ టీంతో పాటు దిల్ రాజు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నేడు రెండు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో ఆదిపురుష్ 3D టీజర్ ని విడుదల చేయనున్నారు.
బాహుబలిని కూడా ఆదిపురుష్ కంటే ఎక్కువ ట్రోల్ చేశారు
దిల్ రాజు మాట్లాడుతూ.. ''ప్రభాస్ ఫ్యాన్స్ లాగే నేను కూడా ఆదిపురుష్ టీజర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను టీజర్ అదిరిపోయింది అని. నా చుట్టుపక్కన ఉ
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ పీరియాడికల్ సబ్జెక్ట్తో రానుంది. ఈ సినిమాను చోళుల కాలం నాటి కథాంశంతో తెరకెక్కించిన మణిరత్నం, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని చిత్ర యూనిట్ చెబుతోంది. కా�