diwakar travels

    జేసీ బ్రదర్స్ కు మరో షాక్ : మళ్లీ వాహనాలు సీజ్ చేసిన అధికారులు 

    June 2, 2020 / 09:04 AM IST

    అనంతపురం జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతలుగా ఉన్న  జేసీ బ్రదర్స్ కు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చుక్కలు చూపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉండి చక్రం తిప్పిన నేతలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చర్యలతో గడ్డు పరిస్ధిత

10TV Telugu News