doctors died across india

    Doctors Die : డాక్టర్లపై కరోనా పంజా, దేశంలో 1300మంది వైద్యులు మృతి

    June 2, 2021 / 12:27 PM IST

    కరోనా మహమ్మారి సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరినీ పొట్టనబెట్టుకుంటోంది. వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా కరోనా బలి తీసుకుంటోంది. కష్టకాలంలో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనావైరస్

10TV Telugu News