donates Rs 1 crore

    ఫోని బాధితులకు కోటి రూపాయలు ఇచ్చిన అక్షయ్

    May 7, 2019 / 07:46 AM IST

    ఫోని తుఫాను సృష్టించిన భీబ‌త్సం అంతా ఇంతా కాదు. ఈ ఫోని తుఫాను కారణంగా ఒడిశాలో సుమారు 34 మంది మృతి చెందగా, కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ తుఫాను ప్ర‌భావం వ‌ల‌్ల చాలా మంది ప్రజలు నిరాశ్ర‌యులయ్యారు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ క�

10TV Telugu News