Eastgodawari

    భార్య కళ్లెదుటే లారీ డ్రైవర్ దారుణ హత్య

    February 20, 2020 / 03:59 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుడారిగుంటలో తన ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి చంపారు. ముఖానికి మాస్క్‌లు ధరించి భార్య కళ్ళెదుటే  దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డార�

10TV Telugu News