Home » Education News
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లుతోంది. ఇంటర్ ఫలితాల వివాదంలో విమర్శలు చుట్టుముట్టడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరోవైపు ఇవాళ కాంగ్రెస
ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.
విశాఖపట్టణం : డీఎస్సీ 2018 మెరిట్ లిస్టు కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 15వ తేదీన లిస్టును విడుదల చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తొలి కీ 4న విడుద చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీని ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని వె�