Home » Education News
అధికారిక వెబ్సైట్ https://jeeadv.ac.in కి వెళ్లండి
Telangana DSC examination: ఈ పరీక్షలను మొదటిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి..
తెలంగాణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సవరించింది.
విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని అధికారులు సూచించారు.
రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. పేపర్ -1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Teacher Transfer Web Options : ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆఫ్షన్లపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ ప్రకటన చేశారు. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదే రోజు అర్ధరాత్రి నుంచి వెబ్ ఆప
విద్యారంగంలో సమూల మార్పులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకవైపు బోధన అందిస్తూనే…. మరోవైపు పోటీ పరీక్షలకు, స్కిల్ డెవలప్మెంట్పై ట్రైనింగ్ ఇవ్వడంలాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందులో భాగంగా… రాబోయే విద్యా సంవత్సరం ను�
పాలిటెక్నిక్ డిప్లామా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ కౌన్సెలింగ్ను మే 14 నుండి నిర్వహించనున్నారు. దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు మే 10వ తేదీ శుక్రవారం పాలిసెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ మ�