ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ లో 600 వికెట్లు పడగొట్టాడు. ఇతనే తొలి పేస్ బౌలర్. పాక్ తో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం డ్రాగా ముగిసింది. ఇప్పటి వరకు అత్యధికంగా వికెట్లు తీ�
సోషల్ మీడియా వ్యసనంగా మారుతోంది. వ్యవహారం ఏ రేంజ్ కు వెళ్లిదంటే యువత దారి తప్పుతోంది. కొందరు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి యాప్ లతో యువత కాలం గడిపేస్తో�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ మొదలు కావడానికి సర్వం సిద్ధమైంది. ఏప్రిల్, మే నెలల్లో స్టార్ట్ అయ్యి ఇప్పటికే అయపోవాల్సిన ఐపీఎల్.. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. నిజానికి కరోనా తీవ్రత చూసినవారంతా ఈ సీజన్లో ఐపీఎల్ ఇక ఉండదన�
ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 500లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ ఇద్దరి బౌలర్లలో ఒకడుగా నిలిచాడు. ఇదే వరుసలో మరో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఉన్నాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు ఐదో రోజు మ్యాచ్ లో కరేబియ�
ఇంగ్లండ్, వెస్టిండీస్ల మధ్య మూడు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరగనుంది. సౌతాంప్టన్లో ఆడిన మ్యాచ్లో ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించి వెస్టిండీస్ జట్టు ముందంజలో ఉంది. ఇప్పుడు 32ఏళ్లలో మొదటిసార�
క్రికెట్ ప్రపంచంలో భారత్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే భారత్.. తమ వన్డే అంతర్జాతీయ క్రికెట్ను 1974లో సరిగ్గా ఈ రోజే(జులై 13) ప్రారంభించింది. 46ఏళ్ల క్రితం భారత జట్టు ఇంగ్లండ్ మైదానంలో ఆతిథ్య జట్టుతో తొలి వన్డే ఆడింది. ఒక సంవత్సరం తరువాత, మొదట�
కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్ 117 రోజుల తరువాత సౌతాంప్టన్లో టెస్ట్ మ్యాచ్తో ప్రారంభం అయ్యింది. ఇంగ్లాండ్కు వెస్టిండీస్కు మధ్య జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు విజయం సాధించగలిగింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్య
కొద్ది నెలల క్రితం క్రికెట్ గ్రౌండ్ లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరగడం ఊహకు కూడా రాలేదేమో. కానీ, ప్రస్తుతం హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అదే జరిగేలా ఉంది. నాలుగు నెలల నిరీక్షణ తర్వాత ఇంగ్లాండ్-వెస్టిండీస్ ల మధ్య �
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ విధించాయి ప్రపంచ దేశాలు. సామాజిక దూరం, ఫేస్ మాస్క్ తప్పనిసరి చేశాయి. కానీ, లాక్ డౌన్ సమయంలో సామాజిక దూరం తప్పనిసరి కావడంతో షేక్ హ్యాండ్, ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, శృంగారం వంటి చాలా దే�
బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్కు అనుకూలమైన వాతావరణంలో క్రికెట్ను పునరుద్ధరించడం అవాస్తవమని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు విధానాన్ని ద్రవిడ్ వ్యతిరేకించారు. పాకిస్థాన్, వెస్టిండీస్ మ�