Home » england
ఇంగ్లండ్లోని మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో ఆతిథ్య జట్టు 45.5 ఓవర్లకే కుప్పకూలింది. 259 పరుగులకు ఆలౌట్ అయింది.
ప్రస్తుతం క్రీజులో జాసర్ రాయ్(24 పరుగులు)తో కలిసి బెన్ స్టోక్స్ (22 పరుగులు) ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు స్కోరు 7 ఓవర్లకు 47/2 గా ఉంది.
ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ కు చెందిన 30ఏళ్ల ట్రెజర్ అనే వ్యక్తి కౌగిలించుకోవటాన్నే వ్యాపారంగా మల్చుకున్నాడు. అతని లక్ష్యం ఎవరూ లేరు అనుకొని మానసికంగా, ఒంటరి తనంతో బాధపడుతున్న వారికి ఆనందాన్ని ఇవ్వడమే. ఇందుకోసం గంటకు రూ.7వేలు వసూళ్లు చేస్తాడు.
బ్రిటన్ వాతావరణ విభాగం (Met) తొలిసారి ‘రెడ్ వార్నింగ్’ జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ‘హీట్ ఎమర్జన్సీ’ని ప్రకటించింది. విపరీతంగా పెరుగుతున్న ఈ ఎండలకు అనారోగ్యంబారిని పడే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా అదరగొట్టాడు. వన్డేల్లో బౌలింగ్లో 718 రేటింగ్తో తిరిగి నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. వన్డేల్లో బౌలింగ్లో మరే భారత ఆటగాడికీ టాప్-10లో చోటుదక్కలేదు. అలాగే, సూర్యకుమార్ �
భారత్-ఇంగ్లండ్ మధ్య మంగళవారం జరిగే తొలి వన్డేకు టీమిండియా బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో తాజాగా జరిగిన మూడో టీ20లో కోహ్లీ తొడ పైభాగంలో గాయమైంది.
భారత్కు 'పవర్ హౌస్'లాంటి టీ20 క్రికెట్ జట్టు ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ ఆష్లీ జిలెజ్ కొనియాడారు. ఇంగ్లండ్లో ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోన్న విషయం తెలిసిందే.
ఇందర్జిత్ కౌర్ అనే భారత సంతతి మహిళ బ్రిటన్లో వేరే వాళ్లకు బదులుగా డ్రైవింగ్ టెస్టులకు హాజరయ్యేది. ఒకరి తరఫునో.. ఇద్దరి తరఫునో కాదు.. ఏకంగా 150 మంది అభ్యర్థుల తరఫున డ్రైవింగ్ టెస్టుకు హాజరైంది. బ్రిటన్ మొత్తం వేరేవాళ్లకు బదులుగా ఆమె టెస్టులకు
ఇంగ్లండ్-భారత్ మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు ముగిసింది. ఈ టెస్టు మ్యాచ్ అనంతరం ICC టెస్ట్ ర్యాంకింగ్స్లో అనేక మార్పులు జరిగాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా మరో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియన్ బౌలర్ గా ఘనత సాధించాడు.