Home » england
‘‘నేను ఏనాడైనా పాకిస్థాన్ ప్రధానిని కాగలనని మీరు ఊహించగలరా? ఇటువంటి వ్యక్తిని (నల్లజాతీయుడిని) మాత్రం ఇంగ్లండ్ ప్రజలు తమ దేశంలో ఆ స్థానంలో చూడాలనుకుంటున్నారు’’ అని ఓ కాలర్ చెప్పింది. దీంతో కమెడియన్ ట్రెవర్ నోహ్ స్పందిస్తూ సెటైర్ వేశాడు. ‘‘�
భారత మహిళా క్రికెటర్ తనియా భాటియాకు ఇంగ్లండ్ టూర్ లో చేదు అనుభవం ఎదురైంది. విలువైన వస్తువులతో కూడిన ఆమె బ్యాగ్ హోటల్ గదిలో చోరీకి గురైంది.
క్విన్ ఎలిజబెత్-2 మృతికి ప్రపంచ నాయకులు, ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఎలిజబెత్-2తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పాటు అమెరికన్ అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, న
మెక్ డొనాల్డ్స్ ఔట్లెట్లోకి చొరబడ్డ కొందరు యూత్.. స్టాఫ్ను బెదిరించి, తమ చేతికి దొరికిన ఫుడ్, డ్రింక్స్ ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను వారిలో కొందరు వీడియో కూడా తీశారు. దీనిపై నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి సెంచరీ నమోదు చేసి నేటికి 32 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాల్ని బీసీసీఐ గుర్తు చేసింది. ఒక ఫొటోను కూడా విడుదల చేసింది.
మరో స్టార్ ప్లేయర్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ వన్డే క్రికెట్కు గుడ్ బై పలికాడు.(Ben Stokes Retire)
ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించగా.. టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.
టీమిండియా బ్యాట్స్మన్ రిషబ్ పంత్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతి తక్కువ ఓవర్లకే ఇంగ్లండ్ బౌలర్లకు భారత్ టాప్ ఆర్డర్ వికెట్లు సమర్పించుకున్నప్పటికీ రిషబ్ పంత్ క్రీజులో నిలదొక్కుకుని 113 బంతుల్లో 125 పరుగులు చేసి నాటౌట్ గ�
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అతడు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ వెంటబడుతున్నారు. తాజాగా, ధోనీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ ఇంగ్లండ్లో వాకింగ్ చేస్తుండగా అతడితో సెల్ఫీలు దిగే�
ఇంగ్లండ్తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచులో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా అద్భుతమైన రీతిలో పట్టిన క్యాచ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.