erosion of civil liberties

    ప్రజాస్వామ్య సూచిక : 51వ ర్యాంకుకు పడిపోయిన భారత్ 

    January 22, 2020 / 01:18 PM IST

    ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటిగా పేరొందిన భారత్ 51వ ర్యాంకుకు పడిపోయింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన తాజా ప్రజాస్వామ్య సూచికలో భారత్ 10 స్థానాలకు పడిపోయి 51వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశా�

10TV Telugu News