esse

    యాక్సిడెంట్ లో ఎస్సై మృతి: కమిషనర్ కంటతడి 

    March 5, 2019 / 08:04 AM IST

    నార్కట్ పల్లి : విధులకు వెళ్లి వస్తుండగా పోచంపల్లి ఎస్సై మధుసూదన్ (35) రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. మార్చి 5 తెల్లవారుజామున నార్కట్ పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. నల్గొండలో బందోబస్తు కారులో వెళ్తుండగా తనే డ్రైవ్ చేస్�

10TV Telugu News