Facebook

    భార్యను చంపేశాడు, ప్రియురాలు సూసైడ్..కొత్తలంక మర్డర్ లో కొత్త ట్విస్ట్

    February 6, 2021 / 07:26 AM IST

    Kottalanka Wife Murder : ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ భర్త.. చివరికి ఆ యువకుడి ఉన్మాదం తెలుసుకున్న ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లిలో జరిగింది.. ప్రియురాలి వ్యామోహంలో పెళ్లయిన రెండు నెలలకే భార

    రూ.5 కోట్లు ఇస్తే మోడీని చంపుతానని ప్రకటించిన వ్యక్తి అరెస్ట్

    February 5, 2021 / 05:31 PM IST

    Realtor arrested in Puducherry for social media message offering to kill Prime Minister for Rs. 5 Crore : తనకు ఎవరైనా రూ. 5 కోట్లు ఇస్తే ప్రధాని మోడీని చంపేస్తానని  ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు  చేసిన వ్యక్తిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  పుదుచ్చేరికి చెందిన సత్యానందం(43)  అనే రియల్టర్ తన ఫేస్ బుక్ లో ఈ వ్యాఖ్యలు చేశాడ

    ఇష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు..అనుమానంతో భార్యను చంపేశాడు

    February 5, 2021 / 01:19 PM IST

    husband who murdered his wife : ఇష్టపడ్డాడు.. వద్దంటున్నా వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. చదువుకు ఆటంకం కలిగించనంటూ వాగ్దానం చేసి మనువాడాడు. అంతలోనే అనుమానాన్ని నరనరాన నింపకొని కర్కోటకుడిగా మారాడు. ఇష్టపడ్డ ఇల్లాలినే దారుణంగా హత్య చేశాడు. నమ్మించి తీసుకెళ్లి మట

    మీ నగ్న చిత్రాలు అడుగుతారు, సోషల్ మీడియా వాడే వారికి పోలీసుల వార్నింగ్

    February 4, 2021 / 06:04 PM IST

    police warning for social media: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారు ఎవరూ లేరు. చిన్న, పెద్ద.. ధనిక, పేద అనే తేడా లేదు. అంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారింది. అదే సమయంలో అందరి ఫోన్లలోనూ నెట్ ఉంటుంది. దీంతో అన్ని పనులకూ ఫోన్లే వాడుతున్నారు. �

    మయన్మార్‌లో ఫేస్‌బుక్ బ్లాక్.. మిలటరీ కోసమే ఇదంతా

    February 4, 2021 / 02:55 PM IST

    Myanmar దేశవ్యాప్తంగా ఫేస్ బుక్ ను బ్లాక్ చేశారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫ్మరేషన్ ఓ లెటర్ ద్వారా మెసేజ్ ఇచ్చింది. ఫిబ్రవరి 7వరకూ ఫేస్ బుక్ సర్వీసులు అందుబాటులో ఉండవంటూ స్పష్టం చేసింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ సంక్ష�

    మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో మరో ట్విస్ట్, ఆ మార్పులు చేస్తున్నది ఎవరు?

    February 4, 2021 / 01:48 PM IST

    new twist in madanapalle double murder case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లి ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసుకి సంబంధించి మిస్టరీ వీడక ముందే ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసి�

    ఏడేళ్లనాటి పగ – ఫేస్ బుక్ లో నకిలీ ఐడీ సృష్టించి హత్య

    January 31, 2021 / 01:07 PM IST

    police solved murder case in guntur distirict : ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. వరుడిపై పగ పెంచుకున్న అమ్మాయి బంధువులు ఏడేళ్ల తర్వాత పధకం ప్రకారం వారింటికి రప్పించి అతడ్ని హత్యచేసిన ఘటన గుంటూరుజిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కే�

    60 లక్షల మంది ఫేస్ బుక్ వినియోగదారుల ఫోన్ నెంబర్లు సేల్

    January 27, 2021 / 02:37 PM IST

    Facebook users up for sale : సోషల్ మీడియాలో ప్రధాన పాత్ర పోషించే ఫేస్ బుక్..వినియోగదారులకు సంబంధించి…ఫోన్ నెంబర్లు టెలిగ్రామ్ లో అమ్మకానికి ఉన్నాయనే విషయం సంచలనం సృష్టిస్తోంది. అండర్ ది బ్రీచ్ పేరిట ట్విట్టర్ ఖాతా నిర్వహించే..సైబర్ నిపుణులు అలొన్ గాల్ భార

    ఫేస్‌బుక్‌కు పోటీగా యాప్.. ఒక్క వారంలో 15మిలియన్ల డౌన్‌లోడ్లు

    January 20, 2021 / 10:52 AM IST

    Anti-Facebook MeWe: సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ నుంచి యూజర్లు దూరంగా జరుగుతున్నారు. ప్రైవసీ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు నిఘా పెంచి, రాజకీయకోణంలో, టార్గెట్ చేయడం, న్యూస్ ఫీడ్ ను మ్యానిప్యులేషన్ వంటివి చేస్తున్నాయి కంపెనీలు. ఇటువంటి పనులతో

    ఫేస్‌బుక్‌‌లో కొత్త రీడిజైన్.. ఇక లైక్ కొట్టలేరు.. ఓన్లీ ఫాలో..!

    January 19, 2021 / 08:24 PM IST

    Facebook Drops Like Button : ప్రముఖ సోషల్ దిగ్గజం ఫేస్‌బుక్ పబ్లిక్ పేజీల్లో లైక్ బటన్ తొలగిస్తోంది. ఇకపై ఫాలోవర్లు మాత్రమే కనిపిస్తారు. పబ్లిక్ పేజీలను కొత్తగా రీడిజైన్ చేస్తోంది. ఆర్టిస్టులు, పబ్లిక్ ఫిగర్స్, బ్రాండ్ల పబ్లిక్ పేజీల్లో ఇకపై లైక్ బటన్ కనిపి�

10TV Telugu News