Farmers protest live updates

    ఐదో రోజుకు చలో ఢిల్లీ : రాజధానిని దిగ్బంధిస్తాం.. రైతుల హెచ్చరిక

    November 30, 2020 / 07:58 AM IST

    Farmers continue protest for 5th day : సెప్టెంబరులో అమల్లోకి వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు ఐదవ రోజు నిరసనలు చేస్తున్నారు. రెండవ రోజు ఢిల్లీ సరిహద్దుల చుట్టూ బురారీ గ్రౌండ్‌కు వెళ్లాలనే కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించారు. ఢిల్లీలోన�

10TV Telugu News