File reaching Raj Bhavan

    Andhra Pradesh: కొత్తగా నలుగురు ఎమ్మెల్సీలు.. రాజ్‌భవన్‌కు చేరిన ఫైల్!

    June 11, 2021 / 09:39 AM IST

    ఏపీలో కొత్తగా మరో నలుగురు ఎమ్మెల్సీలు ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాకింద నియామకం కానున్న ఈ నలుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే ఫైల్ రాజ్ భవన్ కు చేరగా నేడో.. రేపో గవర్నర్ అధికారికంగా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉ�

10TV Telugu News