for corona positive

    భద్రాద్రి కొత్తగూడెం : 23మంది జవాన్లకు కరోనా పాజిటివ్

    July 10, 2020 / 11:40 AM IST

    కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు కరోనా బారిన పడ్డారు. చర్ల మండలం కలివేరు క్యాంప్‌లో ఉంటున్న సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంపు ఆఫీసులోని జవాన్లలో 23 మందికి కరోనా వైరస్ నిర్ధ�

10TV Telugu News