Home » Foundation laid
ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శంకస్దాపన చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్కులో 90 ఎకరాల్లో రూ.250 కోట్ల రూపాయలతో సహాజానంద్ మెడికల్ టెక్నా